షూటింగ్ పూర్తి చేసుకున్న 'తేజ్ .. ఐ లవ్యూ' సినిమా
- May 19, 2018
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యు'. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పారిస్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్లో తేజ్, అనుపమల మీద ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా పూర్తి చిత్రీకరణ నిన్నటితో పూర్తి అయింది.. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ మొదలయ్యాయి. ఈ వేసవి ఆఖరులో చిత్రాన్ని విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కె వల్లభ్ నిర్మాత..
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









