షూటింగ్ పూర్తి చేసుకున్న 'తేజ్ .. ఐ లవ్యూ' సినిమా
- May 19, 2018
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యు'. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పారిస్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్లో తేజ్, అనుపమల మీద ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా పూర్తి చిత్రీకరణ నిన్నటితో పూర్తి అయింది.. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ మొదలయ్యాయి. ఈ వేసవి ఆఖరులో చిత్రాన్ని విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కె వల్లభ్ నిర్మాత..
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







