రష్యా పర్యటనకు బయలుదేరిన మోడీ
- May 20, 2018ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు బయలుదేరారు. భారత్ - రష్యాల భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా పర్యటన కొనసాగనుంది. సోచీ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాద అంశాలు, సిరియా, అఫ్గాన్లలో నెలకొన్న అశాంతి, అంతర్జాతీయ అంశాలు, షాంఘై సహాకార సంస్థల సమావేశం, బ్రిక్స్ సమావేశాలు, ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతపై చర్చించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్