రష్యా పర్యటనకు బయలుదేరిన మోడీ
- May 20, 2018
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు బయలుదేరారు. భారత్ - రష్యాల భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా పర్యటన కొనసాగనుంది. సోచీ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాద అంశాలు, సిరియా, అఫ్గాన్లలో నెలకొన్న అశాంతి, అంతర్జాతీయ అంశాలు, షాంఘై సహాకార సంస్థల సమావేశం, బ్రిక్స్ సమావేశాలు, ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతపై చర్చించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







