నవలారాణి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూత
- May 20, 2018
నవలారాణి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూసారు. కొంతకాలంగా కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమె అనారోగ్య కారణాలతో అక్కడే కన్నుమూశారు. రచయిత్రగా తనదైన ముద్రవేసి.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె మరణం తెలుగు ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించేదే. స్త్రీ సమస్యలు.. ఆత్మాభిమానంపై.. సమానత్వం.. లాంటి అంశాలే ఇతివృత్తంగా తీసుకుని ఆమె సాగించిన రచనలు ఇంటిల్లిపాదినీ ఆలరించాయి. అప్పట్లో యద్దనపూడి రాసిన నవల లేని ఇల్లు లేదని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. అంతగా తన రచనలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారామె.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







