నవలారాణి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూత
- May 20, 2018నవలారాణి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూసారు. కొంతకాలంగా కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమె అనారోగ్య కారణాలతో అక్కడే కన్నుమూశారు. రచయిత్రగా తనదైన ముద్రవేసి.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె మరణం తెలుగు ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించేదే. స్త్రీ సమస్యలు.. ఆత్మాభిమానంపై.. సమానత్వం.. లాంటి అంశాలే ఇతివృత్తంగా తీసుకుని ఆమె సాగించిన రచనలు ఇంటిల్లిపాదినీ ఆలరించాయి. అప్పట్లో యద్దనపూడి రాసిన నవల లేని ఇల్లు లేదని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. అంతగా తన రచనలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారామె.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్