కెనడా:ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు
- May 24, 2018
టొరాంటోః కెనడాలో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. మిస్సిసౌగా ప్లాజాలో ఉన్న రెస్టాంట్లో పేలుడు జరిగింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు. దీన్ని అనుమానాస్పద సంఘటనగా పోలీసులు భావిస్తున్నారు. హురాంటోరియా వీధిలో ఉన్న బాంబే బేల్ ఏరియాను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. పేలుడు వల్ల ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని టొరంటో ట్రామా సెంటర్కు తరలించారు. అయితే బిల్డింగ్లో ఏ ప్రాంతంలో పేలుడు జరిగింది, ఆ టైమ్లో ఎంత మంది అక్కడ ఉన్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు







