భారీగా తగ్గిన బంగారం ధర!
- May 28, 2018
మగువల మనసుదోచే బంగారం మరింత తగ్గింది. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ క్రమంగా పెరిగిన బంగారం ధర ఈసారి భారీగా తగ్గింది. నిన్నటిదాకా పది గ్రాములు పసిడి రూ.32వేల ఉండగా సోమవారం నాటి తగ్గింపు ధరతో అది రూ.31,965కు చేరింది. సానుకూల పరిస్థితులు లేకపోవడంతో బంగారం ధర తగ్గినట్టు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. నిన్నటిదాకా కిలో వెండి రూ.41వేల రూపాయలు ఉండగా అది నేటికీ రూ.40,830 చేరింది. బంగారం రూ.405 , వెండి రూ.370 తగ్గడంతో కొనుగోలు దారులు త్వరపడతారని పసిడి షాపులు ఆశిస్తున్నాయి.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







