చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రారంభం
- June 01, 2018
అమరావతి: విజయవాడలో నవ నిర్మాణ దీక్ష ప్రారంభం అయింది. బెంజ్ సర్కిల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. రెండు గంటలపాటు దీక్ష కొనసాగనుంది. ఈనెల 8 వరకు అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు సహా అందరూ ప్రతిజ్ఞ చేశారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ అంక్షలు విధించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







