జిమ్ మాటిస్తో ప్రధాని మోడీ భేటి
- June 01, 2018
సింగపూర్:ప్రధాని నరేంద్రమోడీ శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్తో సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం పసిఫిక్ కమాండ్ పేరును ఇండో- పసిఫిక్ కమాండ్గా మార్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలో భాగంగా గురువారం సింగపూర్ చేరుకున్న ఆయన మాటిస్తో రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు నేతలు పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై, భద్రతా సమస్యలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. షాంగ్రీ-లా డైలాగ్ వార్షిక సభలో ప్రసంగించిన అనంతరం మోడీ ఆయనతో సమావేశమైనట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







