జిమ్ మాటిస్తో ప్రధాని మోడీ భేటి
- June 01, 2018సింగపూర్:ప్రధాని నరేంద్రమోడీ శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్తో సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం పసిఫిక్ కమాండ్ పేరును ఇండో- పసిఫిక్ కమాండ్గా మార్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలో భాగంగా గురువారం సింగపూర్ చేరుకున్న ఆయన మాటిస్తో రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు నేతలు పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై, భద్రతా సమస్యలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. షాంగ్రీ-లా డైలాగ్ వార్షిక సభలో ప్రసంగించిన అనంతరం మోడీ ఆయనతో సమావేశమైనట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు