మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒమనీ సైనికుడి మృతి
- June 02, 2018
మస్కట్:శుక్రవారం, జూన్ 1న జరిగిన రోడ్డు ప్రమాదలో ఓ ఒమనీ సైనికుడు మృతి చెందారు. సైనికుడు ఖాలిద్ ఖమీస్ అల్ సవాయ్, తాను ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పడంతో, తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. విలాయత్ ఆఫ్ తకాలోని మదినాత్ అల్హాక్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ కమిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఈ విషయాన్ని ఆన్లైన్లో ప్రకటించింది. మృతుడి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామనీ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబానికి అండగా వుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







