మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒమనీ సైనికుడి మృతి
- June 02, 2018
మస్కట్:శుక్రవారం, జూన్ 1న జరిగిన రోడ్డు ప్రమాదలో ఓ ఒమనీ సైనికుడు మృతి చెందారు. సైనికుడు ఖాలిద్ ఖమీస్ అల్ సవాయ్, తాను ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పడంతో, తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. విలాయత్ ఆఫ్ తకాలోని మదినాత్ అల్హాక్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ కమిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఈ విషయాన్ని ఆన్లైన్లో ప్రకటించింది. మృతుడి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామనీ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబానికి అండగా వుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







