బహ్రెయిన్:ఆరుగురు టెర్రర్ సస్పెక్ట్స్కి జీవిత ఖైదు
- June 02, 2018
బహ్రెయిన్:ఫోర్త్ హై క్రిమినల్ కోర్టు, ఆరుగురు టెర్రర్ అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుళ్ళకు ప్రయత్నించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హుమైదీ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ (సిఐడి) నుంచి అందిన నోటిఫికేషన్ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసు విచారణ చేపట్టింది. డెరాజ్లో నిర్వహించిన అనధికార ర్యాలీలో కొందరు దుండగులు బాంబులు పేల్చగా, ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విచారణ జరగగా, ఈ కేసులో ఆరుగురు అనుమానితుల్ని గుర్తించారు. ఈ ఘటనకు వారే బాధ్యులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







