బహ్రెయిన్:ఆరుగురు టెర్రర్ సస్పెక్ట్స్కి జీవిత ఖైదు
- June 02, 2018బహ్రెయిన్:ఫోర్త్ హై క్రిమినల్ కోర్టు, ఆరుగురు టెర్రర్ అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుళ్ళకు ప్రయత్నించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హుమైదీ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ (సిఐడి) నుంచి అందిన నోటిఫికేషన్ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసు విచారణ చేపట్టింది. డెరాజ్లో నిర్వహించిన అనధికార ర్యాలీలో కొందరు దుండగులు బాంబులు పేల్చగా, ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విచారణ జరగగా, ఈ కేసులో ఆరుగురు అనుమానితుల్ని గుర్తించారు. ఈ ఘటనకు వారే బాధ్యులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!