బహ్రెయిన్:ఆరుగురు టెర్రర్ సస్పెక్ట్స్కి జీవిత ఖైదు
- June 02, 2018
బహ్రెయిన్:ఫోర్త్ హై క్రిమినల్ కోర్టు, ఆరుగురు టెర్రర్ అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుళ్ళకు ప్రయత్నించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హుమైదీ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ (సిఐడి) నుంచి అందిన నోటిఫికేషన్ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసు విచారణ చేపట్టింది. డెరాజ్లో నిర్వహించిన అనధికార ర్యాలీలో కొందరు దుండగులు బాంబులు పేల్చగా, ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విచారణ జరగగా, ఈ కేసులో ఆరుగురు అనుమానితుల్ని గుర్తించారు. ఈ ఘటనకు వారే బాధ్యులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







