అబుధాబిలో ఇండియన్ కి జాక్పాట్
- June 03, 2018
అబుధాబి:అబుధాబిలో భారత్కు చెందిన వ్యక్తికి లాటరీ ద్వారా సుమారు 18 కోట్ల రూపాయలు లభించనున్నాయి. దిక్సన్ కత్తితర అబ్రహం అనే వ్యక్తి నైజీరియాలో నివసిస్తున్నాడు. అతను 'బిగ్టికెట్ అబుధాబి' నుండి ఒక లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. కాగా, ఆదివారం అబుదాబి ఇంటర్నేషనల ఎయిర్పోర్ట్లోని ఒక హాల్లో అతనికి సుమారు 10 మిలియన్ల ధిరమ్స్(18,22,25,000) లాటరీలో గెలుపొందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మిగతా తొమ్మిది మందిలో కూడా ఐదుగురు భారతీయులు, ముగ్గురు పాకిస్తాన్, ఒక దుబాయికి చెందిన వ్యక్తులు కొంత నగదు బహుమతిని పొందారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







