అబుధాబిలో ఇండియన్ కి జాక్పాట్
- June 03, 2018
అబుధాబి:అబుధాబిలో భారత్కు చెందిన వ్యక్తికి లాటరీ ద్వారా సుమారు 18 కోట్ల రూపాయలు లభించనున్నాయి. దిక్సన్ కత్తితర అబ్రహం అనే వ్యక్తి నైజీరియాలో నివసిస్తున్నాడు. అతను 'బిగ్టికెట్ అబుధాబి' నుండి ఒక లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. కాగా, ఆదివారం అబుదాబి ఇంటర్నేషనల ఎయిర్పోర్ట్లోని ఒక హాల్లో అతనికి సుమారు 10 మిలియన్ల ధిరమ్స్(18,22,25,000) లాటరీలో గెలుపొందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మిగతా తొమ్మిది మందిలో కూడా ఐదుగురు భారతీయులు, ముగ్గురు పాకిస్తాన్, ఒక దుబాయికి చెందిన వ్యక్తులు కొంత నగదు బహుమతిని పొందారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







