ఐసిస్లో చేరేందుకు నలుగురు ఎమిరేటీల యత్నం
- December 08, 2015
నలుగురు ఎమిరేటీ వ్యక్తులు యూఏఈ నుంచి ఒమన్కి అ్కమ మార్గంలో వెళ్ళారు. ఐసిస్లో చేరేందుకు వీరు అక్రమంగా సరిహద్దులు దాటినట్లు ఫెడరల్ సుప్రీంకోర్ట్ వెల్లడించింది. 8 మంది ఎమిరేటీలు, ఓ సిరియన్ మరియు ఓ బహరెయినీ ఐసిస్తో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు. మారిటానియాకి చెందిన 22 ఏళ్ళ వ్యక్తి ఐసిస్లో చేరేవారి కోసం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అత్యంత రహస్యంగా ఐసిస్లో చేర్చేందుకు ముందుగా కొన్ని చోట్ల సమావేశాలు నిర్వహించి, ఐసిస్ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయగలుగుతున్నారు నిందితులు. అయితే ఆరుగురు నిందితుల తరఫున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాదులు, పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. డిసెంబర్ 21కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







