ఐసిస్లో చేరేందుకు నలుగురు ఎమిరేటీల యత్నం
- December 08, 2015
నలుగురు ఎమిరేటీ వ్యక్తులు యూఏఈ నుంచి ఒమన్కి అ్కమ మార్గంలో వెళ్ళారు. ఐసిస్లో చేరేందుకు వీరు అక్రమంగా సరిహద్దులు దాటినట్లు ఫెడరల్ సుప్రీంకోర్ట్ వెల్లడించింది. 8 మంది ఎమిరేటీలు, ఓ సిరియన్ మరియు ఓ బహరెయినీ ఐసిస్తో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు. మారిటానియాకి చెందిన 22 ఏళ్ళ వ్యక్తి ఐసిస్లో చేరేవారి కోసం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అత్యంత రహస్యంగా ఐసిస్లో చేర్చేందుకు ముందుగా కొన్ని చోట్ల సమావేశాలు నిర్వహించి, ఐసిస్ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయగలుగుతున్నారు నిందితులు. అయితే ఆరుగురు నిందితుల తరఫున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాదులు, పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. డిసెంబర్ 21కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







