బ్రేక్ లోపం: 8000 వాహనాల రీకాల్
- June 04, 2018
యూఏఈలో మిట్సుబిషికి చెందిన 8000 కార్లను 'బ్రేక్ లోపం' కారణంగా రీ కాల్ చేశారు. 2013 నుంచి 2016 సంవత్సరానికి సంబంధించిన వాహనాల్లో ఈ లోపాన్ని గుర్తించారు. పార్కింగ్ బ్రేక్లో లోపాన్ని గుర్తించామనీ, నీటి నిల్వ బ్రేక్ పనితనాన్ని తగ్గిస్తుందని నిర్ధారించి, ఆయా వాహనాల్ని రీకాల్ చేస్తున్నామని మిట్సుబిషి వెల్లడించింది. లోపాన్ని సరిదిద్దేందుకుగాను ఎలాంటి ఛార్జ్ వసూలు చేయబోమని జపాన్కి చెందిన మిట్సుబిషి పేర్కొంది. దుబాయ్, నార్త్ ఎమిరేట్స్, అబుదాబీ, అల్ అయిన్లో మొత్తం 8,074 వాహనాల్లో ఈ సమస్య గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. అల్ హబ్తూర్ మోటార్స్ (మిట్సుబిషి డిస్ట్రిబ్యూటర్) తమ వినియోగదారులకు పూర్తి సమాచారం ఇస్తోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







