'శ్రీశ్రీ' తో మరోసారి తెరకెక్కుతున్న కృష్ణ, విజయనిర్మల దంపతులు.!
- December 09, 2015
అలనాటి సూపర్స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయ నిర్మల జంటగా మరోసారి తమ నటనతో వెండితెరపై ప్రేక్షకులని ఆకట్టుకోనున్నారు. చాలాకాలం విరామం తరువాత వీరిద్దరూ కలిసి ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీశ్రీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్లో చిత్రీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణ, విజయ నిర్మలతోపాటు నటుడు నరేశ్, దర్శకుడు ముప్పలనేని శివ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







