తమిళనాడు:ఘోర రోడ్డు ప్రమాదం..

- June 14, 2018 , by Maagulf
తమిళనాడు:ఘోర రోడ్డు ప్రమాదం..

తమిళనాడు:ఊటీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.దీంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు లోయల పడిన ప్రదేశంలో పరిస్థితి భయానకంగా ఉంది. ముక్కలు ముక్కలైన బస్సు శకలాల నడుమ ప్రయాణికుల మృతదేహాలు పడి ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com