మదీనాలో సెక్యూరిటీ ఆఫీసర్స్పై దాడి: నలుగురి అరెస్ట్
- June 15, 2018
మదీనా:మదీనాలో ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తుల్ని సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, ఇద్దరు పోలీసు అధికారులు ట్రాఫిక్ డ్యూటీలో వుండగా, వారిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఈ ఘటనను క్రిమినల్ యాక్ట్గా పేర్కొంది. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతకు ముందు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు పోలీసు అధికారులపై మదీనాలో కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆ వీడియోలో కన్పించింది. సౌదీ ప్రాసిక్యూటర్ నిందితుల అరెస్ట్కి వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







