రంజాన్ సాక్షిగా కాశ్మీర్లో రాళ్లదాడులు.. ఒకరు మృతి
- June 16, 2018కాశ్మీర్: రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్దనలు పూర్తైన తర్వాత కశ్మీర్లో యువత రెచ్చిపోయి రాళ్లతో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడింది. దీంతో భద్రతా బలగాలు అల్లరిమూకలపై టియర్గ్యాస్ ప్రయోగించాయి. ఈ నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలోని బ్రాక్ పోరా ప్రాంత వాసి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ప్రార్దనల తర్వాత 6.45 గంటల సమయంలో ఆందోళనకారులు రెచ్చిపోయి భద్రత కోసం మోహరించిన జవాన్లపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు పెల్లెట్లను ప్రయోగించడంతో ముగ్గురికి గాయాలయ్యాయి ఒకరు మృతి చెందారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు