రంజాన్ సాక్షిగా కాశ్మీర్లో రాళ్లదాడులు.. ఒకరు మృతి
- June 16, 2018
కాశ్మీర్: రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్దనలు పూర్తైన తర్వాత కశ్మీర్లో యువత రెచ్చిపోయి రాళ్లతో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడింది. దీంతో భద్రతా బలగాలు అల్లరిమూకలపై టియర్గ్యాస్ ప్రయోగించాయి. ఈ నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలోని బ్రాక్ పోరా ప్రాంత వాసి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ప్రార్దనల తర్వాత 6.45 గంటల సమయంలో ఆందోళనకారులు రెచ్చిపోయి భద్రత కోసం మోహరించిన జవాన్లపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు పెల్లెట్లను ప్రయోగించడంతో ముగ్గురికి గాయాలయ్యాయి ఒకరు మృతి చెందారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







