ప్లిప్కార్ట్లో భారీ సేల్.. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు.!
- June 19, 2018
ఎలక్ట్రానిక్ వస్తువులకు వేదిక అయిన ప్లిప్కార్ట్ నేటి నుంచి భారీ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగుతుంది. సేల్లో భాగంగా గూగుల్ పిక్సెల్ 2, ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్ 4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లను అందుబాటులో ఉంచింది. పిక్సెల్ 2 128 జీబీ మోడల్ అసలు ధర 70 వేల రూపాయలు ఉంటే సేల్లో 10,999కే ఇస్తుంది. ఈ ఆఫర్ పొందాలంటే ముందు రూ.199తో బైబ్యాక్ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేల్లో భాగంగా ప్లిప్కార్ట్ ఈ ఫోన్పై 9,001 రూపాయల డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అదే విధంగా క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్కి మరింత అదనంగా మరో 8వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అంతే కాదు ఆరు నుంచి ఎనిమిది నెలలు వాడుకున్న తరువాత ఫోన్ వద్దనుకుంటే రూ.42 వేల ఎక్సేంజ్ వాల్యూ కూడా వినియోగ దారులు పొందొచ్చంటోంది. ఇలాంటివే మరికొన్ని ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది ప్లిప్కార్ట్.
తాజా వార్తలు
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!









