ప్లిప్కార్ట్లో భారీ సేల్.. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు.!
- June 19, 2018
ఎలక్ట్రానిక్ వస్తువులకు వేదిక అయిన ప్లిప్కార్ట్ నేటి నుంచి భారీ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగుతుంది. సేల్లో భాగంగా గూగుల్ పిక్సెల్ 2, ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్ 4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లను అందుబాటులో ఉంచింది. పిక్సెల్ 2 128 జీబీ మోడల్ అసలు ధర 70 వేల రూపాయలు ఉంటే సేల్లో 10,999కే ఇస్తుంది. ఈ ఆఫర్ పొందాలంటే ముందు రూ.199తో బైబ్యాక్ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేల్లో భాగంగా ప్లిప్కార్ట్ ఈ ఫోన్పై 9,001 రూపాయల డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అదే విధంగా క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్కి మరింత అదనంగా మరో 8వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అంతే కాదు ఆరు నుంచి ఎనిమిది నెలలు వాడుకున్న తరువాత ఫోన్ వద్దనుకుంటే రూ.42 వేల ఎక్సేంజ్ వాల్యూ కూడా వినియోగ దారులు పొందొచ్చంటోంది. ఇలాంటివే మరికొన్ని ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది ప్లిప్కార్ట్.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







