పలు వాహనాలకు పర్మిట్ ఫీజుని రద్దు చేసిన యూఏఈ
- June 20, 2018
యూఏఈ క్యాబినెట్, హెవీ వెహికిల్స్కి నిర్దేశించిన ఒకరోజు పర్మిట్ పీజుని రద్దు చేసింది. దేశంలోని పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి రవాణా వెసులుబాటు కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ మరియు ఎకనమిక్ సెక్టార్స్కి సంబంధించిన గ్రోత్ని దృష్టిలో పెట్టుకుని షిప్పింగ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ రంగాలకు మేలు చేసేలా ఈ నిర్ణయం వుంటుంది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడ్తుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో 5 శాతం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్స్ ఇతర మార్గాల వైపు మళ్ళించడానికి అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









