పలు వాహనాలకు పర్మిట్ ఫీజుని రద్దు చేసిన యూఏఈ
- June 20, 2018
యూఏఈ క్యాబినెట్, హెవీ వెహికిల్స్కి నిర్దేశించిన ఒకరోజు పర్మిట్ పీజుని రద్దు చేసింది. దేశంలోని పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి రవాణా వెసులుబాటు కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ మరియు ఎకనమిక్ సెక్టార్స్కి సంబంధించిన గ్రోత్ని దృష్టిలో పెట్టుకుని షిప్పింగ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ రంగాలకు మేలు చేసేలా ఈ నిర్ణయం వుంటుంది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడ్తుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో 5 శాతం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్స్ ఇతర మార్గాల వైపు మళ్ళించడానికి అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







