బెల్లంకొండ శ్రీనివాస్ మూవీకు భారీ ఆఫర్..
- June 20, 2018
అల్లుడు శీను, జయజానకి నాయక సినిమాతో నటుడిగా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం శ్రీనివాస్ సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే శ్రీనివాస్ హీరోగా మరో సినిమా రోపొందుతోంది.. 'సాక్షం' సినిమా తరువాత ఈ సినిమాను నవీన్ శొంటినేని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫిలిం నగర్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తోంది. షూటింగ్ మొదలు కాకుండానే ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులను రూ. 9.5కోట్లకు అమ్మినట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత నవీన్ తెలిపాడు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







