ఖతార్ నుంచి ఇండియాకి మృతదేహం తరలింపు
- December 10, 2015
ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తిని 40 రోజుల తర్వాత ఇండియాకి తరలించారు. కాంట్రాక్టర్గా పనిచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ వ్యక్తి స్థానిక బ్యాంకు నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేకపోయాడు. అల్ ముర్రాలోని ఇంట్లో హార్ట్ ఎటాక్తో చనిపోయాడు ఆ వ్యక్తి. అతని మృతదేహం 40 రోజులుగా హమాద్ జనరల్ హాస్పిటల్ మార్చురీలో 40 రోజులుగా భద్రపరచబడింది. మృతుడిని కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఇండియన్ ఎంబసీతోపాటు, ఖతార్లోని కొందరు మానవీయ కోణంలో మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సహకరించిన ఇండియన్ ఎంబసీతోపాటు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు మానవ హక్కుల ప్రతినిథులు కెఎం అలీ, అబ్దుల్ సలాం.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్