ఖతార్ నుంచి ఇండియాకి మృతదేహం తరలింపు
- December 10, 2015
ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తిని 40 రోజుల తర్వాత ఇండియాకి తరలించారు. కాంట్రాక్టర్గా పనిచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ వ్యక్తి స్థానిక బ్యాంకు నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేకపోయాడు. అల్ ముర్రాలోని ఇంట్లో హార్ట్ ఎటాక్తో చనిపోయాడు ఆ వ్యక్తి. అతని మృతదేహం 40 రోజులుగా హమాద్ జనరల్ హాస్పిటల్ మార్చురీలో 40 రోజులుగా భద్రపరచబడింది. మృతుడిని కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఇండియన్ ఎంబసీతోపాటు, ఖతార్లోని కొందరు మానవీయ కోణంలో మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సహకరించిన ఇండియన్ ఎంబసీతోపాటు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు మానవ హక్కుల ప్రతినిథులు కెఎం అలీ, అబ్దుల్ సలాం.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









