ఖతార్ నుంచి ఇండియాకి మృతదేహం తరలింపు
- December 10, 2015
ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తిని 40 రోజుల తర్వాత ఇండియాకి తరలించారు. కాంట్రాక్టర్గా పనిచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ వ్యక్తి స్థానిక బ్యాంకు నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేకపోయాడు. అల్ ముర్రాలోని ఇంట్లో హార్ట్ ఎటాక్తో చనిపోయాడు ఆ వ్యక్తి. అతని మృతదేహం 40 రోజులుగా హమాద్ జనరల్ హాస్పిటల్ మార్చురీలో 40 రోజులుగా భద్రపరచబడింది. మృతుడిని కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఇండియన్ ఎంబసీతోపాటు, ఖతార్లోని కొందరు మానవీయ కోణంలో మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సహకరించిన ఇండియన్ ఎంబసీతోపాటు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు మానవ హక్కుల ప్రతినిథులు కెఎం అలీ, అబ్దుల్ సలాం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







