ఖతార్ నుంచి ఇండియాకి మృతదేహం తరలింపు
- December 10, 2015
ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తిని 40 రోజుల తర్వాత ఇండియాకి తరలించారు. కాంట్రాక్టర్గా పనిచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ వ్యక్తి స్థానిక బ్యాంకు నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేకపోయాడు. అల్ ముర్రాలోని ఇంట్లో హార్ట్ ఎటాక్తో చనిపోయాడు ఆ వ్యక్తి. అతని మృతదేహం 40 రోజులుగా హమాద్ జనరల్ హాస్పిటల్ మార్చురీలో 40 రోజులుగా భద్రపరచబడింది. మృతుడిని కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఇండియన్ ఎంబసీతోపాటు, ఖతార్లోని కొందరు మానవీయ కోణంలో మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సహకరించిన ఇండియన్ ఎంబసీతోపాటు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు మానవ హక్కుల ప్రతినిథులు కెఎం అలీ, అబ్దుల్ సలాం.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









