రస్ అల్ ఖైమా: ఎన్టిటీస్ పర్యవేక్షణకు స్మార్ట్ ఇన్స్పెక్టర్
- June 24, 2018
రస్ అల్ ఖైమా: డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, కొత్త సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఇన్స్పెక్టర్ సిస్టమ్ ద్వారా ఎన్టైటీస్, ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్ చేయడానికి వీలుంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అడ్వయిజర్ అహ్మద్ అల్ షెహి మాట్లాడుతూ, స్మార్ట్ గవర్నెన్స్లో బాగంగా ఈ స్మార్ట్ ఇన్స్పెక్టర్ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రికార్డుల ప్రకారం డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ స3,226 టిక్కెట్లను యాంటీ ఎన్విరాన్మెంట్ ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఏడాది జారీ చేశారు. సిస్టమ్ ద్వారా డాటానీ, ఉల్లంఘనల్నీ, జరీమానాల్ని నమోదు చేయడం జరుగుతుందని అల్ షెహి చెప్పారు. స్మార్ట్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ద్వారా 17 ఉల్లంఘనల్ని గుర్తించడంతోపాటుగా, 223 వార్నింగ్ లెట
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!