రస్ అల్ ఖైమా: ఎన్టిటీస్ పర్యవేక్షణకు స్మార్ట్ ఇన్స్పెక్టర్
- June 24, 2018
రస్ అల్ ఖైమా: డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, కొత్త సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఇన్స్పెక్టర్ సిస్టమ్ ద్వారా ఎన్టైటీస్, ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్ చేయడానికి వీలుంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అడ్వయిజర్ అహ్మద్ అల్ షెహి మాట్లాడుతూ, స్మార్ట్ గవర్నెన్స్లో బాగంగా ఈ స్మార్ట్ ఇన్స్పెక్టర్ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రికార్డుల ప్రకారం డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ స3,226 టిక్కెట్లను యాంటీ ఎన్విరాన్మెంట్ ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఏడాది జారీ చేశారు. సిస్టమ్ ద్వారా డాటానీ, ఉల్లంఘనల్నీ, జరీమానాల్ని నమోదు చేయడం జరుగుతుందని అల్ షెహి చెప్పారు. స్మార్ట్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ద్వారా 17 ఉల్లంఘనల్ని గుర్తించడంతోపాటుగా, 223 వార్నింగ్ లెట
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







