రస్ అల్ ఖైమా: ఎన్టిటీస్ పర్యవేక్షణకు స్మార్ట్ ఇన్స్పెక్టర్
- June 24, 2018
రస్ అల్ ఖైమా: డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, కొత్త సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఇన్స్పెక్టర్ సిస్టమ్ ద్వారా ఎన్టైటీస్, ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్ చేయడానికి వీలుంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అడ్వయిజర్ అహ్మద్ అల్ షెహి మాట్లాడుతూ, స్మార్ట్ గవర్నెన్స్లో బాగంగా ఈ స్మార్ట్ ఇన్స్పెక్టర్ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రికార్డుల ప్రకారం డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ స3,226 టిక్కెట్లను యాంటీ ఎన్విరాన్మెంట్ ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఏడాది జారీ చేశారు. సిస్టమ్ ద్వారా డాటానీ, ఉల్లంఘనల్నీ, జరీమానాల్ని నమోదు చేయడం జరుగుతుందని అల్ షెహి చెప్పారు. స్మార్ట్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ద్వారా 17 ఉల్లంఘనల్ని గుర్తించడంతోపాటుగా, 223 వార్నింగ్ లెట
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







