ఫుట్ బాల్ మ్యాచ్ లో ఈజిప్ట్ టీమ్ ఓడిపోయిందని గుండెపోటుతో మృతి చెందిన కామెంటేటర్..
- June 26, 2018
పుట్బాల్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. రష్యాలో జరుగుతున్న పిఫా వరల్డ్ మ్యాచ్లో అర్జెంటీనా ఓడిపోయిందని కేరళకు చెందిన అభిమాని ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఈసారి లైవ్లో కామెంటేటరీ చేస్తున్నఅబ్దుల్ రహీమ్ మొహమ్మద్ గుండెపోటుకు గురై మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సౌదీ అరేబియా చేతిలో ఈజిప్ట్ ఓడిపోయింది అన్న విషయం చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో ఛాతి నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్గా నిర్థారించారు. నిజానికి ఈ మ్యాచ్ మొదట్లో ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా గోల్తో ఆధిక్యంలో దూసుకెళ్లినా.. సౌదీఅరేబియాను ఓడించలేకపోయింది.
తాజా వార్తలు
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!









