ఫుట్ బాల్ మ్యాచ్ లో ఈజిప్ట్ టీమ్ ఓడిపోయిందని గుండెపోటుతో మృతి చెందిన కామెంటేటర్..
- June 26, 2018
పుట్బాల్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. రష్యాలో జరుగుతున్న పిఫా వరల్డ్ మ్యాచ్లో అర్జెంటీనా ఓడిపోయిందని కేరళకు చెందిన అభిమాని ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఈసారి లైవ్లో కామెంటేటరీ చేస్తున్నఅబ్దుల్ రహీమ్ మొహమ్మద్ గుండెపోటుకు గురై మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సౌదీ అరేబియా చేతిలో ఈజిప్ట్ ఓడిపోయింది అన్న విషయం చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో ఛాతి నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్గా నిర్థారించారు. నిజానికి ఈ మ్యాచ్ మొదట్లో ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా గోల్తో ఆధిక్యంలో దూసుకెళ్లినా.. సౌదీఅరేబియాను ఓడించలేకపోయింది.
తాజా వార్తలు
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!







