మోదీని కలిసిన మంత్రి కేటిఆర్
- June 27, 2018
తెలంగాణ మంత్రి కేటిఆర్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కొరినట్లు చెప్పారు. ఐటిఐఆర్పై ప్రధానికి నివేదిక ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదికి చెప్పామన్నారు. సెయిల్, సింగరేణి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే రాయితీలిస్తామని, కేంద్రం కాదనుకుంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరినట్లు కేటిఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







