మోదీని కలిసిన మంత్రి కేటిఆర్
- June 27, 2018
తెలంగాణ మంత్రి కేటిఆర్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కొరినట్లు చెప్పారు. ఐటిఐఆర్పై ప్రధానికి నివేదిక ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదికి చెప్పామన్నారు. సెయిల్, సింగరేణి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే రాయితీలిస్తామని, కేంద్రం కాదనుకుంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరినట్లు కేటిఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!