మోదీని కలిసిన మంత్రి కేటిఆర్
- June 27, 2018
తెలంగాణ మంత్రి కేటిఆర్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కొరినట్లు చెప్పారు. ఐటిఐఆర్పై ప్రధానికి నివేదిక ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదికి చెప్పామన్నారు. సెయిల్, సింగరేణి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే రాయితీలిస్తామని, కేంద్రం కాదనుకుంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరినట్లు కేటిఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







