చెలరేగిన అల్లర్లు.. 41మంది మృతి
- June 27, 2018
సిరియా నెత్తురోడింది. డేరా ప్రావిన్స్లో చెలరేగిన అల్లర్లులలో 41 మంది మృతి చెందారు. మరో వంద గాయపడ్డారు. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డేరా ప్రావిన్స్ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా సిరియా బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.వారిని అణచివేసేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బ్యారెల్ బాంబులు జారవిడిచి తిరుగుబాటుదారులపై సైన్యం దాడులకు పాల్పడుతుంది. ఈ దాడులో అమాయక పౌరులు కూడా మరణిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







