చెలరేగిన అల్లర్లు.. 41మంది మృతి
- June 27, 2018
సిరియా నెత్తురోడింది. డేరా ప్రావిన్స్లో చెలరేగిన అల్లర్లులలో 41 మంది మృతి చెందారు. మరో వంద గాయపడ్డారు. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డేరా ప్రావిన్స్ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా సిరియా బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.వారిని అణచివేసేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బ్యారెల్ బాంబులు జారవిడిచి తిరుగుబాటుదారులపై సైన్యం దాడులకు పాల్పడుతుంది. ఈ దాడులో అమాయక పౌరులు కూడా మరణిస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!