10మంది జవాన్ల మిస్సింగ్ కలకలం
- June 28, 2018
జవాన్ల మిస్సింగ్ కలకలం రేపింది. ఆర్మీ ప్రత్యేక ట్రైన్ లో పశ్చిమ్ బెంగాల్ నుంచి జమ్మూకశ్మీర్ కు వెళ్తున్న 10మంది బీఎస్ ఎఫ్ జవాన్లు, ఉత్తర్ ప్రదేశ్ లోని మఘల్ సాయ్ రైల్వే స్టేషన్ లో అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకూ వారి ఆచూకి లభించలేదు. మిస్సింగ్ ఐన 10మంది జవాన్ల కోసం ఆర్మీ అధికారులు గాలింపు చర్యలకు ఆదేశించారు. మామూలుగానే ట్రై మిస్సై తప్పిపోయారా లేక,,ఇంకేమైన జరిగిందా అనే కోణంలో వెతుకులాడుతున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!