10మంది జవాన్ల మిస్సింగ్ కలకలం
- June 28, 2018
జవాన్ల మిస్సింగ్ కలకలం రేపింది. ఆర్మీ ప్రత్యేక ట్రైన్ లో పశ్చిమ్ బెంగాల్ నుంచి జమ్మూకశ్మీర్ కు వెళ్తున్న 10మంది బీఎస్ ఎఫ్ జవాన్లు, ఉత్తర్ ప్రదేశ్ లోని మఘల్ సాయ్ రైల్వే స్టేషన్ లో అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకూ వారి ఆచూకి లభించలేదు. మిస్సింగ్ ఐన 10మంది జవాన్ల కోసం ఆర్మీ అధికారులు గాలింపు చర్యలకు ఆదేశించారు. మామూలుగానే ట్రై మిస్సై తప్పిపోయారా లేక,,ఇంకేమైన జరిగిందా అనే కోణంలో వెతుకులాడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







