10మంది జవాన్ల మిస్సింగ్ కలకలం

- June 28, 2018 , by Maagulf
10మంది జవాన్ల మిస్సింగ్ కలకలం

జవాన్ల మిస్సింగ్ కలకలం రేపింది. ఆర్మీ ప్రత్యేక ట్రైన్ లో పశ్చిమ్ బెంగాల్ నుంచి జమ్మూకశ్మీర్ కు వెళ్తున్న 10మంది బీఎస్ ఎఫ్ జవాన్లు, ఉత్తర్ ప్రదేశ్ లోని మఘల్ సాయ్ రైల్వే స్టేషన్ లో  అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకూ వారి ఆచూకి లభించలేదు. మిస్సింగ్ ఐన 10మంది జవాన్ల కోసం ఆర్మీ అధికారులు గాలింపు చర్యలకు ఆదేశించారు. మామూలుగానే ట్రై మిస్సై తప్పిపోయారా లేక,,ఇంకేమైన జరిగిందా అనే కోణంలో వెతుకులాడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com