10మంది జవాన్ల మిస్సింగ్ కలకలం
- June 28, 2018
జవాన్ల మిస్సింగ్ కలకలం రేపింది. ఆర్మీ ప్రత్యేక ట్రైన్ లో పశ్చిమ్ బెంగాల్ నుంచి జమ్మూకశ్మీర్ కు వెళ్తున్న 10మంది బీఎస్ ఎఫ్ జవాన్లు, ఉత్తర్ ప్రదేశ్ లోని మఘల్ సాయ్ రైల్వే స్టేషన్ లో అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకూ వారి ఆచూకి లభించలేదు. మిస్సింగ్ ఐన 10మంది జవాన్ల కోసం ఆర్మీ అధికారులు గాలింపు చర్యలకు ఆదేశించారు. మామూలుగానే ట్రై మిస్సై తప్పిపోయారా లేక,,ఇంకేమైన జరిగిందా అనే కోణంలో వెతుకులాడుతున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







