లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి

- July 01, 2018 , by Maagulf
లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి

బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంద వ్యక్తులు చనిపోయారు. ఈ విషాద సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. పౌరిగర్వాల్ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండప్రాంతం నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. 20 మంది చనిపోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. సంఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com