లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి
- July 01, 2018
బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంద వ్యక్తులు చనిపోయారు. ఈ విషాద సంఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. పౌరిగర్వాల్ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండప్రాంతం నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. 20 మంది చనిపోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. సంఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!