ఉత్తరాదిన భూకంపం
- July 01, 2018
న్యూఢిల్లీ: ఉత్తరాదిన భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పైన 4.0గకా నమోదయింది. హర్యానాలోని సోనిపాట్లో ఆదివారం మధ్యాహ్నం గం.3.37 నిమిషాలకు భూకంపం సంభవించింది. దాంతో పాటు ఢిల్లీ, తదితర ప్రాంతాల్లోను భూమి కంపించింది.
సోనిపాట్, ఆ చుట్టు పక్కనల 45 కిలోమీటర్ల పరిధిలో భూకంపం వచ్చింది. ఢిల్లీ, గుర్గాన్లలోని పలువురు భూకంపం గురించి ట్విట్టర్లో వెల్లడించారు. నష్టం గురించిన సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







