జూలై 1 జీఎస్టీ దినోత్సవం
- July 01, 2018
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడది పూర్తి అయింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జీఎస్టీ తొలి ఏడాది వేడుకలు నిర్వహించారు. కేంద్రమంత్రి పీయూష్గోయల్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో పలు స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హైదరాబాద్ సర్కిల్ నుంచి ఇద్దరు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







