జూలై 1 జీఎస్టీ దినోత్సవం
- July 01, 2018
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడది పూర్తి అయింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జీఎస్టీ తొలి ఏడాది వేడుకలు నిర్వహించారు. కేంద్రమంత్రి పీయూష్గోయల్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో పలు స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హైదరాబాద్ సర్కిల్ నుంచి ఇద్దరు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..







