అఫ్గనిస్థాన్లో పేలుడు.. నలుగురి దుర్మరణం
- July 01, 2018
అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సందర్శన అనంతరం జలాలాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాలిబన్లతో పోరాటం ముగిసింది అని అధ్యక్షుడు ఘనీ ప్రకటించిన కొన్ని గంటల్లో ఈ పేలుడు జరగడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







