అఫ్గనిస్థాన్లో పేలుడు.. నలుగురి దుర్మరణం
- July 01, 2018
అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సందర్శన అనంతరం జలాలాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాలిబన్లతో పోరాటం ముగిసింది అని అధ్యక్షుడు ఘనీ ప్రకటించిన కొన్ని గంటల్లో ఈ పేలుడు జరగడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!