ఒమన్ బోర్డర్లో ప్రయాణీకులకు ఆర్ఓపి సాయం
- July 02, 2018
మస్కట్: ఒమన్ బోర్డర్ (హఫీట్ బోర్డర్)లో 52 మంది ప్రయాణీకులతో కూడిన బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, ఆ ప్రయాణీకులకు సహాయ సహకారాలు అందించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. సలాలా, దోఫార్ వైపు వెళుతున్న బస్సు బ్రోక్ డౌన్ అయ్యిందనీ, హఫీత్ పోర్ట్కి చెందిన పోలీస్ గార్డ్స్, ఆ బస్సులోని ప్రయాణీకులకు అండగా నిలిచారనీ, బస్సుని రిపెయిర్ చేయడంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ప్రయాణీకుల్లో ఎక్కువమంది మహిళలు, పిల్లలు వున్నారు. వీరంతా గల్ఫ్ జాతీయులే. రిపెయిర్ పూర్తయిన తర్వాత బస్సు దోఫార్కి పయనమైందని అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







