ఒమన్ బోర్డర్లో ప్రయాణీకులకు ఆర్ఓపి సాయం
- July 02, 2018
మస్కట్: ఒమన్ బోర్డర్ (హఫీట్ బోర్డర్)లో 52 మంది ప్రయాణీకులతో కూడిన బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, ఆ ప్రయాణీకులకు సహాయ సహకారాలు అందించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. సలాలా, దోఫార్ వైపు వెళుతున్న బస్సు బ్రోక్ డౌన్ అయ్యిందనీ, హఫీత్ పోర్ట్కి చెందిన పోలీస్ గార్డ్స్, ఆ బస్సులోని ప్రయాణీకులకు అండగా నిలిచారనీ, బస్సుని రిపెయిర్ చేయడంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ప్రయాణీకుల్లో ఎక్కువమంది మహిళలు, పిల్లలు వున్నారు. వీరంతా గల్ఫ్ జాతీయులే. రిపెయిర్ పూర్తయిన తర్వాత బస్సు దోఫార్కి పయనమైందని అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!