మిడ్ డే బ్రేక్ రూల్ఉల్లంఘన: 251 కంపెనీలకు నోటీసులు
- July 02, 2018
మస్కట్: మిడ్ డే బ్రేక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న 251 కంపెనీలను మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ గుర్తించింది. మినిస్ట్రీ 1,003 కంపెనీలను సందర్శించగా, 251 కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయనీ, 752 కంపెనీలు నిబంధనల్ని పాటిస్తున్నాయని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఆగస్ట్ వరకు మిడ్ డే బ్రేక్ రూల్ అమల్లో వుంటుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు ఎండ వేడిలో పని చేయడానికి కార్మికుల్ని అనుమతించకూడదు. ఆర్టికల్ 118 ఒమన్ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలకు జరీమానా, జైలు శిక్ష విధించే అవకాశం వుంది. 100 నుంచి 500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా, నెల రోజుల జైలు శిక్ష విధిస్తారు. ఇదే నేరం రిపీట్ అయితే, శిక్ష డబుల్ అవుతుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్