మిడ్ డే బ్రేక్ రూల్ఉల్లంఘన: 251 కంపెనీలకు నోటీసులు
- July 02, 2018
మస్కట్: మిడ్ డే బ్రేక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న 251 కంపెనీలను మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ గుర్తించింది. మినిస్ట్రీ 1,003 కంపెనీలను సందర్శించగా, 251 కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయనీ, 752 కంపెనీలు నిబంధనల్ని పాటిస్తున్నాయని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఆగస్ట్ వరకు మిడ్ డే బ్రేక్ రూల్ అమల్లో వుంటుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు ఎండ వేడిలో పని చేయడానికి కార్మికుల్ని అనుమతించకూడదు. ఆర్టికల్ 118 ఒమన్ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలకు జరీమానా, జైలు శిక్ష విధించే అవకాశం వుంది. 100 నుంచి 500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా, నెల రోజుల జైలు శిక్ష విధిస్తారు. ఇదే నేరం రిపీట్ అయితే, శిక్ష డబుల్ అవుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







