తాగునీటి కోసం ఐస్బర్గ్పై కన్నేసిన యూఏఈ
- July 03, 2018
అంటార్కిటికా నుంచి ఐస్బర్గ్ని యూఏఈకి తీసుకొచ్చి, యూఏఈలో తాగు నీటి అవసరాలకు వినియోగించాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో వుంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి కీలకమైన ముందడుగు పడబోతోంది. 50 నుంచి 60 మిలియన్ డాలర్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ సఫలమైతే, యూఏఈ నీటి అవసరాలు తీరిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హానీ లేకుండా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఇయర్ ఆఫ్ జాయెద్ 2018లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. నేషనల్ అడ్వయిజర్ బ్యూరో లిమిటెడ్, ఈ ప్రాజెక్ట్ని చేపట్టనుంది. గత ఏడాదిగా ఈ ప్రాజెక్ట్పై వర్క్ చేస్తున్నామనీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మంచి వార్త చెప్పబోతున్నామని నేషనల్ అడ్వయిజర్ బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా మొహమ్మద్ సులైమాన్ అల్ షెహి చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







