తాగునీటి కోసం ఐస్బర్గ్పై కన్నేసిన యూఏఈ
- July 03, 2018
అంటార్కిటికా నుంచి ఐస్బర్గ్ని యూఏఈకి తీసుకొచ్చి, యూఏఈలో తాగు నీటి అవసరాలకు వినియోగించాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో వుంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి కీలకమైన ముందడుగు పడబోతోంది. 50 నుంచి 60 మిలియన్ డాలర్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ సఫలమైతే, యూఏఈ నీటి అవసరాలు తీరిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హానీ లేకుండా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఇయర్ ఆఫ్ జాయెద్ 2018లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. నేషనల్ అడ్వయిజర్ బ్యూరో లిమిటెడ్, ఈ ప్రాజెక్ట్ని చేపట్టనుంది. గత ఏడాదిగా ఈ ప్రాజెక్ట్పై వర్క్ చేస్తున్నామనీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మంచి వార్త చెప్పబోతున్నామని నేషనల్ అడ్వయిజర్ బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా మొహమ్మద్ సులైమాన్ అల్ షెహి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







