7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న భారత వలసదారుడు
- July 03, 2018
అబుదాబీలో నివసిస్తోన్న బారతీయ వలసదారుడొకరు 7 మిలియన్ దిర్హామ్లను అబుదాబీ రఫాలెలో గెల్చుకున్నారు. తోజో మాథ్యూ అనే వ్యక్తికి ఈ అదృష్టం దక్కింది. బిగ్ టిక్కెట్ అబుదాబీ రఫాలెలో మాథ్యూ కొనుగోలు చేసిన టిక్కెట్ నెంబర్ 075171కు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. మరో తొమ్మిది మందికి ఈ లాటరీలో చెరో 100,000 దిర్హామ్ల బహుమతులు దక్కాయి. వీరిలో ఐదుగురు భారతీయులు, ఒకరు పాకిస్తానీ, మరొకరు కువైటీ వున్నారు. ఇదిలా వుంటే భారతీయ వలసదారుడు ఇక్లాక్ కమిల్ ఖురేషి, బీఎండబ్ల్యూ సిరీస్ 2 కారుని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







