ప్రేమించుకున్నారు..కువైట్ వెళ్లి పెళ్లిచేసుకున్నారు.. ఆపై
- July 05, 2018
భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో భార్య, భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కడప జిల్లా బద్వేలులో చోటుచేసుకుంది.బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూషలది ప్రేమ వివాహం. షరీఫ్ కువైట్లో నివసిస్తుండే వాడు. అయితే వీరి పెళ్ళిని పెద్దలు అంగీకరించక పోవడంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్కు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్లో వదిలేసి బంధువుల కోరిక మేరకు షరీఫ్ రెండో పెళ్లి కోసం బద్వేలుకు తిరిగొచ్చాడు.ఈ విషయం తేలుసుకున్న ప్రత్యూష కూడా స్వస్థలం తిరిగొచ్చారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న షరీఫ్ ఇంటి ముందు సాయిప్రత్యూష ఆందోళన దిగారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







