ప్రేమించుకున్నారు..కువైట్ వెళ్లి పెళ్లిచేసుకున్నారు.. ఆపై
- July 05, 2018
భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో భార్య, భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కడప జిల్లా బద్వేలులో చోటుచేసుకుంది.బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూషలది ప్రేమ వివాహం. షరీఫ్ కువైట్లో నివసిస్తుండే వాడు. అయితే వీరి పెళ్ళిని పెద్దలు అంగీకరించక పోవడంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్కు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్లో వదిలేసి బంధువుల కోరిక మేరకు షరీఫ్ రెండో పెళ్లి కోసం బద్వేలుకు తిరిగొచ్చాడు.ఈ విషయం తేలుసుకున్న ప్రత్యూష కూడా స్వస్థలం తిరిగొచ్చారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న షరీఫ్ ఇంటి ముందు సాయిప్రత్యూష ఆందోళన దిగారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









