ప్రేమించుకున్నారు..కువైట్ వెళ్లి పెళ్లిచేసుకున్నారు.. ఆపై
- July 05, 2018
భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో భార్య, భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కడప జిల్లా బద్వేలులో చోటుచేసుకుంది.బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూషలది ప్రేమ వివాహం. షరీఫ్ కువైట్లో నివసిస్తుండే వాడు. అయితే వీరి పెళ్ళిని పెద్దలు అంగీకరించక పోవడంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్కు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్లో వదిలేసి బంధువుల కోరిక మేరకు షరీఫ్ రెండో పెళ్లి కోసం బద్వేలుకు తిరిగొచ్చాడు.ఈ విషయం తేలుసుకున్న ప్రత్యూష కూడా స్వస్థలం తిరిగొచ్చారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న షరీఫ్ ఇంటి ముందు సాయిప్రత్యూష ఆందోళన దిగారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







