ప్రేమించుకున్నారు..కువైట్ వెళ్లి పెళ్లిచేసుకున్నారు.. ఆపై
- July 05, 2018భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో భార్య, భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కడప జిల్లా బద్వేలులో చోటుచేసుకుంది.బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూషలది ప్రేమ వివాహం. షరీఫ్ కువైట్లో నివసిస్తుండే వాడు. అయితే వీరి పెళ్ళిని పెద్దలు అంగీకరించక పోవడంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్కు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్లో వదిలేసి బంధువుల కోరిక మేరకు షరీఫ్ రెండో పెళ్లి కోసం బద్వేలుకు తిరిగొచ్చాడు.ఈ విషయం తేలుసుకున్న ప్రత్యూష కూడా స్వస్థలం తిరిగొచ్చారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న షరీఫ్ ఇంటి ముందు సాయిప్రత్యూష ఆందోళన దిగారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ