ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్న కెనడా
- July 07, 2018
తీవ్రమైన ఎండలు, వడగాలుల ధాటికి కెనడా తూర్పు ప్రాంతంలో మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరింది. మాంట్రియల్ పరిసర ప్రాంతాల్లోనే 28 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మిగిలిన వారు ఫ్రెంచ్, కెనడీయన్ రాష్ట్రానికి చెందిన వారని అధికారులు తెలిపారు. 35 డిగ్రీలలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కెనడా పర్యావరణశాఖ పేర్కొంది. జూన్ 29 నుంచి కెనడాలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 35 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయి. వేడి గాలుల ప్రభావానికి మృతి చెందిన వారిలో అత్యధికులు 50 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..