ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్న కెనడా
- July 07, 2018
తీవ్రమైన ఎండలు, వడగాలుల ధాటికి కెనడా తూర్పు ప్రాంతంలో మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరింది. మాంట్రియల్ పరిసర ప్రాంతాల్లోనే 28 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మిగిలిన వారు ఫ్రెంచ్, కెనడీయన్ రాష్ట్రానికి చెందిన వారని అధికారులు తెలిపారు. 35 డిగ్రీలలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కెనడా పర్యావరణశాఖ పేర్కొంది. జూన్ 29 నుంచి కెనడాలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 35 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయి. వేడి గాలుల ప్రభావానికి మృతి చెందిన వారిలో అత్యధికులు 50 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







