రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బహ్రెయినీల మృతి
- July 07, 2018
బహ్రెయిన్:షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బహ్రెయినీలు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తోన్న కారు, అతి వేగంగా దూసుకెళ్ళి సిమెంట్ బ్యారియర్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంతో ప్రమాదానికి గురైన వాహనం మరో రెండు వాహనాల్ని డీకొనగా అందులోనివారికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







