రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బహ్రెయినీల మృతి
- July 07, 2018
బహ్రెయిన్:షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బహ్రెయినీలు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తోన్న కారు, అతి వేగంగా దూసుకెళ్ళి సిమెంట్ బ్యారియర్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంతో ప్రమాదానికి గురైన వాహనం మరో రెండు వాహనాల్ని డీకొనగా అందులోనివారికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!