అమెరికాలో మృతి చెందిన నాగార్జున మృతదేహం స్వగ్రామానికి చేరిక
- July 08, 2018
అమెరికాలో గత ఆదివారం ప్రమాదవశాత్తూ వాటర్ ఫాల్స్లో పడి మృతి చెందిన గోగినేని నాగార్జున మృతదేహం కృష్ణాజిల్లా గొట్టెముక్కలకు చేరుకుంది. వారం రోజుల తర్వాత మృతదేహం ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నార్త్ కరోలినాలో చార్లెట్ వద్ద ఉన్న వాటర్ ఫాల్స్లో ప్రమాద వశాత్తూ పడ్డాడు నాగార్జున. మృతదేహాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







