అమెరికాలో మృతి చెందిన నాగార్జున మృతదేహం స్వగ్రామానికి చేరిక
- July 08, 2018
అమెరికాలో గత ఆదివారం ప్రమాదవశాత్తూ వాటర్ ఫాల్స్లో పడి మృతి చెందిన గోగినేని నాగార్జున మృతదేహం కృష్ణాజిల్లా గొట్టెముక్కలకు చేరుకుంది. వారం రోజుల తర్వాత మృతదేహం ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నార్త్ కరోలినాలో చార్లెట్ వద్ద ఉన్న వాటర్ ఫాల్స్లో ప్రమాద వశాత్తూ పడ్డాడు నాగార్జున. మృతదేహాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







