షూటింగ్ పూర్తి చేసుకున్న " కలియుగ" సినిమా
- July 08, 2018
బాలాజీ సిల్వర్ స్క్రీన్ పతాకంపై సుబ్రహ్మణ్యం నిర్మాత గా రవీంద్ర బాబు సమర్పణలో తిరుపతి దర్సకత్వంలో తెరకెక్కిన చిత్రం "కలియుగ" యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం లో స్వాతి దీక్షిత్. విశ్వా. శశి. సూర్య. తాగుబోతు రమేష్. ప్రభాస్ శ్రీను. ధనరాజ్. కారుమంచు రఘు. ప్రధాన పాత్రదారులు. ప్రస్తుత సమాజంలో ప్రేమ. స్నేహం. ముసుగులో జరుగుతున్న అన్యాయాలను కళ్ల కు కట్టినట్టు దర్శకుడు చిత్రీకరించారు. ప్రతి ఒక్కరినీ స్పందింప చేసేలా ఈ చిత్రం ఉంటుంది.అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా కమర్షియల్ హంగులతో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియోను టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ నెలాఖరులో విడుదల చేసి .. ఆగస్టు మొదటి వారం లో చిత్రాన్ని అత్యధిక ధియేటర్స్ లో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య ప్రభాకర్. ఎడిటింగ్: నందమూరి హరి. మ్యూజిక్: కమల్.
ఫైట్స్: నందు. డాన్స్: కృష్ణారెడ్డి . రమేష్. సమర్పణ: రవీంద్ర బాబు.
నిర్మాత: సుబ్రహ్మణ్యం. కధ. స్క్రీన్ ఫ్లై . దర్శకత్వం.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన







