ఏపీఏ ప్లీనరీలో పాల్గొన్న బహ్రెయిన్
- December 12, 2015
8వ ఆసియన్ పార్లమెంటరీ అసెంబ్లీ (ఏపీఏ) ప్లీనరీ సెషన్లో బహ్రెయిన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొంది. కంబోడియన్ రాజధానిలో జరిగిన ఈ ప్లీనరీలో శాంతి, సంయమనం, సయోధ్య వంటి అంశాలపై చర్చలు జరిగాయి. డిసెంబర్ 7 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం జరిగింది. బహ్రెయినీ శాంతి బృందానికి ఎంపీ అబ్బాస్ అల్ మధి నాయకత్వం వహించారు. ఐక్యరాజ్య సమితిని మరింత బలోపేతం చేసే దిశగా అన్ని దేశాలూ ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిరియా మరియు ఇరాక్లో తలెత్తిన అశాంతి, మసీదులు ఇతర ప్రార్ధనా మందిరాల విధ్వంసాన్ని ఈ ప్లీనరీ ఖండించింది. ఫౌద్ అహ్మద్ అల్ హజి, మహమ్మద్ ఇస్మాయిల్ అల్ అమాది, మహ్మద్ అలి అల్ ఖాజాయ్, అబ్దుల్ అజీజ్ హస్సన్ అబ్దుల్ మరియు అహ్మద్ అబ్దుల్వాహెద్ ఖరాతా తదితర ఎంపీలు ఈ ప్లీనరీలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







