ముగ్గురు యంగ్ హీరోల మల్టీస్టారర్
- July 09, 2018
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తోన్న సినిమాలు వచ్చి సక్సెస్ అవుతున్నాయి. ఈ లిస్టులో అగ్రహీరోలు వెంకటేష్, నాగార్జున ముందు ఉంటారు. వీరు తమ తోటి స్టార్ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జున - నాని హీరోగా కూడా ఓ మల్టీస్టారర్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రస్తుతం యువ హీరోలు కూడా వీరి బాటలోనే నడుస్తున్నారు. యువ హీరోల్లో ఈ తరహా సినిమాల్లో నారా రోహిత్ , శ్రీ విష్ణులు నటిస్తుంటారు. ఇక ఇప్పుడు వీరిద్దరితో కలిసి మరో హీరో సుధీర్ బాబు అలాగే సీనియర్ హీరోయిన్ శ్రీయలు ఒక చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు ఇంద్రసేనా తెరకెక్కిస్తున్న చిత్రంలో వీళ్ళందరూ కలిసి నటిస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్పై బెల్లన అప్పారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!