ఈ స్కూళ్ళలో మీ చిన్నారుల్ని చేర్చొద్దు
- July 10, 2018
మినిస్ట్రీ ఆఎడ్యుకేషన్, ఎమిరేటీ విద్యార్థులకు కొన్ని స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ని బ్యాన్ చేస్తూ ప్రకటన వెల్లడించింది. మొత్తం ఈ లిస్ట్లో 47 స్కూళ్ళు వున్నాయి. 2018-19 అకడమిక్ ఇయర్కి సంబంధించి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అకడమిక్ ఎవాల్యూషన్ ప్రాసెస్కి సంబంధించి మినిస్ట్రీ నిర్వహించిన ప్రాసెస్ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కూళ్ళకు పూర్ రేటింగ్స్ వచ్చినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఈ స్కూళ్ళలో విద్యార్థుల్ని చేర్చవద్దంటూ తల్లిదండ్రులకు మినిస్ట్రీ సూచించింది. ప్రత్యామ్నాయ స్కూళ్ళను ఎంచుకోవాల్సిందిగా మినిస్ట్రీ పేర్కొంది. షార్జా రూలర్, సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి షార్జా గవర్నమెంట్కి ప్రైవేట్ స్కూల్స్ సూపర్ విజన్ని మార్చడం జరిగిందని చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







