ఆఫ్ఘన్లో ఆత్మాహుతి దాడి భీభత్సం
- July 10, 2018
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్లోని చెక్పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఆఫ్ఘన్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నట్లు నాన్గర్హర్ ప్రొవిన్షియల్ గవర్నర్ మీడియాకు వెల్లడించారు. మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి అక్కడున్న పలు వాహనాలు, దుకాణాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. సూసైడ్ అటాక్ నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. జలాలాబాద్లో జూలై 1న జరిగిన దాడుల్లో 19 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







