ఢిల్లీలో ఐఎస్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- July 11, 2018
న్యూఢిల్లీలో మానవ బాంబు దాడితో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు అఫ్ఘాన్ జాతీయుడైన యువకుడికి ఐఎస్ నేతలు టాస్క్ అప్పగించారు. అతడు ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. మానవ బాంబు దాడి కోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. బాంబును తయారు చేసుకునే సరంజామా అంతా లభించినా.. ట్రిగ్గర్ (ఐఈడీ సర్క్యూట్) దొరక్కపోవడంతో.. తన లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోయాడు. దర్యాప్తు సంస్థలు నిందితుడిని పకడ్బందీ ప్రణాళికతో అరెస్టు చేశాయి.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







