ఢిల్లీలో ఐఎస్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- July 11, 2018
న్యూఢిల్లీలో మానవ బాంబు దాడితో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు అఫ్ఘాన్ జాతీయుడైన యువకుడికి ఐఎస్ నేతలు టాస్క్ అప్పగించారు. అతడు ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. మానవ బాంబు దాడి కోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. బాంబును తయారు చేసుకునే సరంజామా అంతా లభించినా.. ట్రిగ్గర్ (ఐఈడీ సర్క్యూట్) దొరక్కపోవడంతో.. తన లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోయాడు. దర్యాప్తు సంస్థలు నిందితుడిని పకడ్బందీ ప్రణాళికతో అరెస్టు చేశాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







