జాన్సన్ అండ్ జాన్సన్ కు రూ.32వేల కోట్ల జరిమానా
- July 13, 2018జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అమెరికా కోర్టు రూ.32వేల కోట్లు (470 కోట్ల డాలర్లు) జరిమానా వేసింది. ఆ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్ను వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు దాఖలైన పిటీషన్లో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చినట్లు కొందరు మహిళలు కంపెనీపై పిటీషన్ వేశారు. జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్లో అస్బెస్టాస్ ఉన్నట్లు పరిశోధనలో తేల్చారు. దాని వల్లే ఒవేరియన్ క్యాన్సర్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇవ్వగానే కంపెనీ షేర్లు పడిపోయాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం