భారత సంతతి బాలుడు బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ దియర్
- July 15, 2018
యోగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఎనిమిదేళ్ల భారత సంతతి బాలుడు ఈశ్వర్ శర్మకు బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. అతణ్ని 'బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ దియర్' బిరుదుతో బ్రిటన్ సర్కారు సత్కరించింది. గత జూన్లో కెనడా వేదికగా జరిగిన ప్రపంచ విద్యార్థి క్రీడలు-2018ల్లో బ్రిటన్ తరఫున యోగా ఛాంపియన్గా బరిలోకి దిగిన ఈశ్వర్.. బంగారు పతకాన్ని తీసుకొచ్చాడు. 'ఎప్పుడూ నాతో నాకే పోటీ అని నమ్ముతుంటా. ఇదే క్లిష్టమైన ఆసనాలు వేసేలా నాకు సవాల్ విసురుతోంది' అని కెంట్లోని సెయింట్్ మైఖెల్స్ ప్రిపరేటరీ స్కూల్లో చదువుతున్న ఈశ్వర్ తెలిపాడు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







