భారత సంతతి బాలుడు బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ దియర్
- July 15, 2018
యోగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఎనిమిదేళ్ల భారత సంతతి బాలుడు ఈశ్వర్ శర్మకు బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. అతణ్ని 'బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ దియర్' బిరుదుతో బ్రిటన్ సర్కారు సత్కరించింది. గత జూన్లో కెనడా వేదికగా జరిగిన ప్రపంచ విద్యార్థి క్రీడలు-2018ల్లో బ్రిటన్ తరఫున యోగా ఛాంపియన్గా బరిలోకి దిగిన ఈశ్వర్.. బంగారు పతకాన్ని తీసుకొచ్చాడు. 'ఎప్పుడూ నాతో నాకే పోటీ అని నమ్ముతుంటా. ఇదే క్లిష్టమైన ఆసనాలు వేసేలా నాకు సవాల్ విసురుతోంది' అని కెంట్లోని సెయింట్్ మైఖెల్స్ ప్రిపరేటరీ స్కూల్లో చదువుతున్న ఈశ్వర్ తెలిపాడు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







