భారత్లో పెరుగుతున్న హృద్రోగ మరణాలు
- July 15, 2018
భారత్లో గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 2015లో దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 25 శాతానికి ఈ జబ్బులే కారణమయ్యాయి. గ్రామీణ ప్రాంతవాసులు, యువకులు వీటి బారిన ఎక్కువగా పడుతున్నారు. కెనడాలోని సెయింట్ మైకెల్స్ ఆసుపత్రికి చెందిన ప్రపంచ ఆరోగ్య పరిశోధన కేంద్రం చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. 2000తో పోలిస్తే 2015 నాటికి గణాంకాల్లో వచ్చిన మార్పులను పరిశోధకులు ఇందులో లెక్కగట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా పక్షవాత కేసుల్లో మరణాల శాతం తగ్గిందని తేలింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







