భారత్లో పెరుగుతున్న హృద్రోగ మరణాలు
- July 15, 2018
భారత్లో గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 2015లో దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 25 శాతానికి ఈ జబ్బులే కారణమయ్యాయి. గ్రామీణ ప్రాంతవాసులు, యువకులు వీటి బారిన ఎక్కువగా పడుతున్నారు. కెనడాలోని సెయింట్ మైకెల్స్ ఆసుపత్రికి చెందిన ప్రపంచ ఆరోగ్య పరిశోధన కేంద్రం చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. 2000తో పోలిస్తే 2015 నాటికి గణాంకాల్లో వచ్చిన మార్పులను పరిశోధకులు ఇందులో లెక్కగట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా పక్షవాత కేసుల్లో మరణాల శాతం తగ్గిందని తేలింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







