నెక్లెస్ దొంగకి మూడేళ్ళ జైలు
- July 15, 2018
రోడ్లపై నడుచుకుంటూ వెళ్ళే మహిళల ఆభరణాల్ని దోచుకుంటోన్న దొంగకి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 33 ఏళ్ళ నిందితుడ్ని, మనామాలో పట్టుకున్నారు. మహిళను దోచుకునేందుకు నిందితుడు యత్నించగా, ఆ బహ్రెయినీ మహిళ ఆ దుండగుడ్ని ప్రతిఘటించింది. ఈ క్రమంలో అతన్ని అక్కడే వున్నవారు పట్టుకునేందుకు ప్రయత్నించారు. పారిపోతున్న అతన్ని పట్టుకుని, పోలీసులకు అప్పగించడం జరిగింది. హై క్రిమినల్ కోర్టు నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించడంతోపాటుగా, శిక్ష తర్వాత డిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







