నెక్లెస్ దొంగకి మూడేళ్ళ జైలు
- July 15, 2018
రోడ్లపై నడుచుకుంటూ వెళ్ళే మహిళల ఆభరణాల్ని దోచుకుంటోన్న దొంగకి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 33 ఏళ్ళ నిందితుడ్ని, మనామాలో పట్టుకున్నారు. మహిళను దోచుకునేందుకు నిందితుడు యత్నించగా, ఆ బహ్రెయినీ మహిళ ఆ దుండగుడ్ని ప్రతిఘటించింది. ఈ క్రమంలో అతన్ని అక్కడే వున్నవారు పట్టుకునేందుకు ప్రయత్నించారు. పారిపోతున్న అతన్ని పట్టుకుని, పోలీసులకు అప్పగించడం జరిగింది. హై క్రిమినల్ కోర్టు నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించడంతోపాటుగా, శిక్ష తర్వాత డిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







