ఎన్నారై ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్:యు.ఏ.ఈకి చెందిన నలుగురు ఇండియన్లకు చోటు
- July 16, 2018యు.ఏ.ఈ కి చెందిన భారతీయ వలసదారులకు 2018 ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు దక్కాయి. మొత్తం 11,500 గ్లోబల్ నామినీస్లో భారతీయ వలసదారులకు చోటు దక్కడం గమనార్హం. అమితేష్ పౌల్, జోగిరాజ్ సికిదార్, వర్దరాజ్ షెట్టి, ప్రశాంత్ మంఘ్తా 'మేక్ ఇండియా ప్రౌడ్'గా నిలిచారు. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలు, స్వదేశానికి దూరంగా విదేశాల్లో భారతీయతకు సరికొత్త గౌరవం తెచిచనవారిగా వీరిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ పేరుతో వరుసగా ఇది ఐదో ఏడాది పురస్కారాల ప్రధానం కావడం గమనార్హం. టైమ్స్ నౌ, ఐసీఐసీఐ బ్యాంక్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఈ పురస్కారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ పురస్కారాలను అందుకున్నవారి సంఖ్య తాజా లిస్ట్తో 19కి చేరుకోనుంది. ఇదిలా వుంటే 2018 ఏడాదికిగాను 22 మంది ఎన్నారైలకు పురస్కారం దక్కగా, ఇందులో ఐదుగురు మిడిల్ ఈస్ట్కి చెందినవారు. ఇందులో నలుగురు యూఏఈలో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు